దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతూ, ప్రతిరోజూ 4వేలకు తక్కువ కాకుండా మరణాలు నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా, మే నెలాఖరులో మళ్లీ విజృంభణ తప్పదని, మొత్తంగా జులై చివరినాటికిగానీ సెకండ్ వేవ్ అంతం కాదని సైంటిస్టులు చెబుతున్నారు. <br /> <br />#Covid19 <br />#Covid19SecondWave <br />#Covid19ThirdWave <br />#Vaccination <br />#Covid19CasesInIndia <br />#Covishield <br />#Covaxin